
అయితే రోడ్డు ప్రమాదం జరిగింది అన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి సిబ్బంది ఇక ఇప్పుడు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతు ఉన్నారు. ఇలా ప్రమాదానికి గురయింది ప్రైవేటు బస్సు అనేది తెలుస్తుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు దాదాపు 300 మీటర్ల లోతు ఉన్న లోయలో పడిపోయింది బస్సు. ఇక ఈ ప్రమాదం లో బస్సు కూడా పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది అని తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదం లో గాయాల తో బయట పడిన వారిలో కొంత మంది పరిస్థితి ఎంతో సీరియస్గా ఉంది అని తెలుస్తుంది. ఈ క్రమం లోనే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక ఈ దారుణ మైన ఘోర రోడ్డు ప్రమాదం లో అభివృద్ధి చెందిన వారు శవాల తో ఆస్పత్రి ప్రాంగణం నిండి పోయింది. అదే సమయం లో ఆసుపత్రి ప్రాంగణములో శవాలు మృతుల కుటుంబ సభ్యుల రోదనలు తో మిన్నంటాయ్. ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
.