ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం  విడుదల మార్చి 11 వ తారీకున ఉండడంతో అభిమానులు ఎంతో హ్యాపీ గా ఉన్నారు. విడుదల కు పడిరోజులే ఉంది. అలా ప్రభాస్ నటిస్తున్న సినిమా మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది యువి క్రియేషన్స్ సంస్థ తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను విభిన్న ప్రాంతాల్లో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

1970వ కాలంలో హెరిటేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జనవరిలోనే థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ మూవీ కరుణ కారణంగా వాయిదా పడింది ఇప్పటికీ రిలీజ్ కుదరడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ చేసేసారు భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన వచ్చి సినిమా యొక్క భారీ స్థాయిలో క్రియేట్ చేసింది తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర బృందం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయడం నిజంగా సినిమాపై అంచనాలను భారీగా పెంచుతుంది అని చెప్పవచ్చు.

అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా కేవలం ప్రేమకథాచిత్రం మాత్రమేనని ప్రభాస్ నటించిన యాక్షన్ సినిమాల లాగా భారీ యాక్షన్ ఘట్టాలు ఉండవని పుకార్లు వినిపిస్తున్నాయి కానీ ఈ సినిమా కేవలం రొమాంటిక్ లవ్ స్టోరీ మాత్రమే కాదని అంతకుమించిన యాక్షన్ యాంగిల్ని కూడా ఉంటుంది అని తాజాగా ఈరోజు విడుదల చేయబోయే చూపించబోతున్నారు ఈ మూవీ మేకింగ్ వీడియోని కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఏదేమైనా విజువల్ వండర్ అని చెప్పుకొస్తున్నారు మేకర్స్ ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: