గౌతమి పుత్ర శాతకర్ణి, మణికర్ణికా లాంటి హిస్టారికల్ సినిమాల తర్వాత క్రిష్ చేపట్టిన క్రేజీ ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ మధ్య పవన్ ఫైట్స్ కోసం శిక్షణ తీసుకుంటగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోకి జనాల నుంచి మంచి స్పందన అందుకుంది.పవన్ లుక్ , కాస్ట్యూమ్స్, యాక్షన్ ఎపిసోడ్స్కి బాగా కేర్ తీసుకుంటున్న మేకర్స్ ఇందుకోసం ఫారిన్ ఫైట్ మాస్టర్స్ ను కూడా తీసుకొచ్చారు.. స్వయంగా యాక్షన్ సీన్లలలో ఫైట్ ను నెర్చుకొని చెస్తుండటం సినిమాకు మంచి హైప్ ను క్రియేట్ చేసింది.
సినిమా లోని ఫైట్ సీన్స్ వీడియో రిలీజ్ అయితే బాగుండు అని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నా రూ.కాగా, ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ చక్కర్లు కోడుతుంది..పవన్ కళ్యాణ్ సినిమా లో ఒకేసారి వెయ్యిమంది యోధులతో ఫైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఆ యాక్షన్ సీన్ సినిమా మొత్తంలో హైలెట్ గా ఉంటుందట. ఈ ఎపిసోడ్ కోసమే పవన్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది దసరాకు సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు..