జిస్మ్, ధూమ్ సినిమాలలో నటించి అందాల ఆరబోసిన హీరోయిన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు ఎంతోమంది కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలలో నటించి మెప్పించని ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. మహేష్ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో నటించి సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అందాల చిన్నది చివరిగా 2015 వ సంవత్సరంలో ఎలోన్ అనే సినిమాలో నటించినది. ఈ సినిమాలో హీరోగా నటించిన కరణ్ సింగ్ గ్రోవర్ తో ప్రేమలో పడింది.


 ఇక ఈ హీరోతో ప్రేమలో పడి కొన్ని నెలల పాటు డేటింగ్ చేసింది ఆ తర్వాత 2016 వ సంవత్సరంలో పెద్దల అనుమతితో కలిసి అతని వివాహం చేసుకుంది. కాగా వీరికి తాజాగా ఆరేళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా వీరి జీవితంలో మరొకరు రాబోతున్నట్లు సమాచారం. బిబాసా బసు త్వరలోనే వీరికి ఒక పండంటి బిడ్డ జన్మించబోతోంది అనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ మీడియా లో చాలా వైరల్ గా మారుతోంది. దీంతో నీ జంటకు ముద్దుగా శుభాకాంక్షలు తెలియజేశారు అభిమానులు. అయితే ఈ విషయాన్ని బిబాసా బసు, కరణ్ కానీ ఏ విధంగా ప్రకటించడం జరగలేదు.ఇక వివాహమైన తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్న బిబాసా బసు 2020 వ సంవత్సరంలో డేంజరస్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించినది. క్రైమ్ పిల్లర్ గా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ దీని భర్త కరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు చెరువులోనే ఉంటుంది నిత్యం తన గ్రామ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. వెకేషన్ ,టూర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: