సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకొని షాక్ ఇస్తున్నారు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉంటున్న హీరోస్ హీరోయిన్స్ తమ ప్రేమించిన వారిని పెళ్లాడి లైఫ్ లో సెటిలైపోతున్నారు.ఇక ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ కత్రినా అలియాభట్.. కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కి గల్రాని...ఇక ఇలా  అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. తాజాగా ఆ లిస్ట్ లోకే యాడ్ అయ్యింది తెలుగు హీరోయిన్ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ.ఇకపోతే.ఈషా రెబ్బ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.అంతేకాదు  తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ రాణిస్తున్న ఓ తెలుగమ్మాయి.

సాధారణంగా  సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తక్కువ కానీ ఆ టఫ్ కాంపిటీషన్ ని తట్టుకొని సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది తెలంగాణ పోరి.అయితే  డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆమెను అంతకుముందు ఆ తర్వాత అనే చిత్రంలో నటించడానికి ఎంపిక చేశారు.ఇక  ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి .ఈమె  చూడడానికి ట్రెడిషనల్ గా ఉండడం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ నైనా పలికించడంతో అమ్మడు ఇప్పటికి ఇండస్ట్రీలు అవకాశాలు అందుకుంటూ వస్తుంది.ఈ అమ్మడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది . కాగా టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లోనే పాపులర్ అయింది.

ఇక ఆమె నటించిన ఓ సినిమానుడైరెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్ ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది.అయితే  ఆ సినిమాలో అమ్మడు యమ హాట్ గా నటించిందని తెలుస్తుంది.  ఆ డైరెక్టర్ ఇదివరకే పెళ్లయిన ..రీసెంట్ గానే డివోర్స్ తీసుకున్నారని..ఇక  ఈ క్రమంలోని అమ్మడుతో ఫ్రెండ్ షిప్.. అది కాస్త ప్రేమగా ఇప్పుడు పెళ్లి వరకు దారి తీసింది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది.అయితే  దీనిపై తెలుగు జనాలు ఇంత చక్కగా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావ్ రెండో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ ఏంటి పాప నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: