శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తాజాగా విలన్ ఎంపిక చేసి చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. దానికి తోడు ఈ సినిమాపై ఉన్న బజ్ కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది అని చెప్పాలి. తమిళ సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా ఉన్న శంకర్ గత కొన్ని రోజులుగా తన సినిమాలతో ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్నాడు. 

దాంతో తమిళ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసి తెలుగులో సినిమా చేయాలని రామ్ చరణ్ హీరోగా ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా భాగం పూర్తయింది ఈ నేపథ్యంలో ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి గట్టి గా సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో విలనగా నటించబోయే నటుడుని ఎంపిక చేసి చిత్రబంధం ఈ సినిమాపై మరింతగా రీజన్ పెంచిందని చెప్పాలి. 

తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతను కలిగి ఉన్న సూర్య ఇప్పుడు నటుడుగా తన సత్తా చాటుతున్నాడు ఇప్పటికే చాలా తమిళ తెలుగు సినిమాలలో నటుడిగా నటించి తాను నటుడుగా ఎంత బాగా నటిస్తున్నాడో తెలియజేశాడు తెలుగులో కూడా మహేష్ బాబు హీరోగా నటిం చిన స్పైడర్ చిత్రంలో నటించిన అందరినీ ఆకట్టుకున్నాడు ఆ విధంగా ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్టులో కూడా ఆయన విలన్ గా నటిస్తూ ఉండడం సినిమాలో మంచి హైట్ పెరగడానికి కారణం అవుతుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ అప్డేట్ ఒక్కసారిగా రావడంతో అందరూ కూడా ఈ సినిమాపై ఎంతగానో అంచనాలను ఏర్పరచుకుం టున్నారు తొందర్లోనే ఈ సినిమా యొక్క షూటింగ్లో ఆయన పాల్గొనబోతు ఉండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: