తెలుగు బుల్లితెరపై ఎంతోకాలం ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ మౌని రాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా నాగిని సీరియల్స్ లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ వెండితెర పైన కూడా సందడి చేయడం మొదలుపెట్టింది. బుల్లితెర ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈమె వెండితెర పైన తనదైన శైలిలో అలరిస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక గతంలో ఎన్నో సినిమాలు నటించినప్పటికీ తాజాగా బ్రహ్మహస్త్రం వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా మిక్స్డ్ టాకుతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఇక ఈ చిత్రంలో కూడా ఈమె కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావడం జరిగింది ఈ చిత్రంలో ఇమే విలన్ గా నటించింది. మౌని రాయ్ ప్రతి సన్నివేశంలో కూడా తన నటనకు తగ్గట్టుగా మార్కులు సంపాదించింది మౌని రాయ్. ఉత్తరాది ప్రేక్షకులను సైతం ఆమె విలని జానికి మంత్రముగ్ధులు అయ్యారని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాల్దీవ్లో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బ్రహ్మాస్త్రం  సినిమా ప్రమోషన్ల కోసం ఎన్నో రోజులు ప్రయాణాలు చేసి ప్రెస్ మీట్ లు పెట్టి పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక అందుకు తగ్గట్టుగానే తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం మతి పోగొట్టే అంత పని చేసిందని కామెంట్లు చేస్తూ ఉన్నారు. హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ ఎంత స్కిన్ షో చేసిన చాలా అందంగానే కనిపిస్తోందని ఆమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు తాజాగా నీటిలో జనకాలాడుతున్నటువంటి ఒక ఫోటోని షేర్ చేసింది. ఇక ఈమె అందాల విందును చూసి బాలీవుడ్లో రాబోయే రోజుల్లో క్రేజీ స్టార్ హీరోయిన్గా నిలిచే అవకాశం ఉందని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: