స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఇబ్బందుల్లో పడింది. ఓ వైపు కవలపిల్లలు తమ జీవితంలోకి వచ్చారన్న ఆనందం లేకుండా పోయిందని బాధపడుతోందట..ఎందుకంటే సరోగసి ద్వారా విఘ్నే శ్ దంపతులు కవలపిల్లలకు జన్మి నిచ్చిన విషయం తెలి సిందే. దీని మీద ప్రస్తు తం పెద్ద ఇష్యూ నడుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం దీని సీరియస్ అయ్యింది. త్వరలోనే దీని మీద విచారణ జర గనుంది. నయన తార స్టార్ హీరో యిన్‌గా ఎదిగేం దుకు ఎంత కష్టప డిందో అందరి కీ తెలుసు.

చాలా కింది నుంచి పై స్థా యికి ఎదిగింది. ఇక అగ్రహీరోయి న్‌గా ఎదిగాక ఆమె పరిస్థితి చాలా మెరు గయ్యింది. నటిగా ఎంత పేరు సంపాదిం చుకుందో ఆమె పర్స నల్ లైఫ్ మొత్తం ఆమె జీవితాన్ని తలకిం దులు చేసిందని చెప్పు కోవచ్చు. హీరో శింబుతో కొంత కాలం రొమాన్స్ చేసిన నయన్ ఆ తర్వాత ప్రభు దేవాతో డేటింగ్ చేసింది. వీరి ద్దరూ కలిసి పెళ్లిచేసు కుందామని ట్రై చేశారు. కానీ అది నేరవేరలేదు. ప్రభుదేవాతో కలిసి నయన్ కొంతకా లం సహజీవనం చేసిందని వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరూ కలిసి జంటగా తిరిగే సమయంలో మీడియా కూడా ఫోకస్ చే సింది.నిజంగానే వీరు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. ప్రభుదేవా కూడా తన మొ దటి భార్య కు విడాకులు ఇవ్వాలని చూశాడట. దీంతో అతని భార్య కేసు పెట్టేందుకు వెళ్లడంతో తగ్గాడు. ఈ క్రమంలోనే నయన తారను ప్రభుదేవా భార్య నానా మాటలు అన్నది. నా కాపురంలో నిప్పులు పోసిన  నీకు శాపం తప్పకుండా తగులుతుందని ఫైర్ అయ్యింది. నువ్వు సర్వ నాశనం అయిపోతావు అని కూడా శాపనార్దాలు పెట్టిందట.. నా ఉసురు తగు లుతుందని, నా కన్నీటికి  కారణం నువ్వే అని అనడంతో పాటు నీ జీవి తంలో ఏడ్చే రోజులు వస్తాయని బూతులు తిట్టిందట.. ఆ శాపమే నయన్‌కు ఇప్పుడు తగిలి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: