ఇటీవల కాలంలో కామన్ మ్యాన్ దగ్గర నుంచి కరోడ్పతి వరకు ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి విషయంలో ఎలాంటి తారతమ్యం లేకుండా ఒకే రకమైన సేవలు అందిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కామన్ మ్యాన్ తో పాటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాను తెగ వాడేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఎంతో మంది సెలబ్రిటీలు అయితే వివిధ పాటల పై డాన్సులు చేయడం ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు.


 ముఖ్యంగా ఇటీవల కాలంలో అయితే బుల్లితెర సెలబ్రిటీలు కాస్త ఎక్కువగానే సోషల్ మీడియాను వాడేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిజీ లైఫ్ లో ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కూడా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు అని చెప్పాలి. గృహలక్ష్మి సీరియల్ లాస్య కూడా తన ఆన్ స్క్రీన్ కొడుకుతో ఒక రొమాంటిక్ డాన్స్ చేసి ఇది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందని చెప్పాలి.



 ఇకపోతే ఇక ఇటీవలే గృహ లక్ష్మీ నటి లాస్య పోస్ట్ చేసిన వీడియో పై అటు బుల్లితెర ప్రేక్షకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు అని చెప్పాలి. కాగా గృహలక్ష్మి సీరియల్లో తులసి, నందు, లాస్య పాత్రలకే ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుంది. ఇక లాస్య విలన్ పాత్రలో బాగా మెప్పిస్తుంది. అయితే అసలు పేరు ప్రశాంతి. యాంకర్ గా పల్లి ఎన్నో షోలలో  ఇప్పటికే చేసింది.  ఇకపోతే గృహలక్ష్మి సీరియల్ తన రెండో భర్త కొడుకు అభితో రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజెన్స్ వరుసకు కొడుకు అయ్యే వాడితో ఇలాంటి రొమాంటిక్ డాన్స్ ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: