మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పవర్ , సర్దార్ గబ్బర్ సింగ్ ,  జై లవకుశ , వెంకీ మామ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. శృతి హాసన్మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

చిరంజీవి ,  రవితేజ మధ్య ఈ మూవీ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు ఒక పాట ఉండబోతున్నట్లు సమాచారం.  ఈ మూవీ లో రవితేజ 40 నుండి 45 నిమిషాల నిడివి గల పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ముగించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఒక భారీ సెట్ లో ఈ మూవీ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ అని సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృంద విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: