కార్తీ తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి కొన్ని రోజుల్లోనే కొన్ని పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "జపాన్" అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ లో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాజు మురుగన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ ఇప్పటికే ఖైదీ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్న అందరికీ తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే కార్తి ఖైదీ 2 మూవీ ని కూడా ప్రారంభించబోతున్నాడు. వీటితో పాటు కార్తీ మరి కొన్ని రోజుల్లోనే సర్దార్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నాడు. ఇలా కార్తి ఇప్పటికే కార్తీ నాలుగు మూవీ ల లైనప్ ను సెట్ చేసి పెట్టుకున్నాడు. ఈ నాలుగు మూవీ లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కార్తీ తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి కొన్ని రోజుల్లోనే కొన్ని పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "జపాన్" అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ లో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాజు మురుగన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ ఇప్పటికే ఖైదీ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్న అందరికీ తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే కార్తి ఖైదీ 2 మూవీ ని కూడా ప్రారంభించబోతున్నాడు. వీటితో పాటు కార్తీ మరి కొన్ని రోజుల్లోనే సర్దార్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నాడు. ఇలా కార్తి ఇప్పటికే కార్తీ నాలుగు మూవీ ల లైనప్ ను సెట్ చేసి పెట్టుకున్నాడు. ఈ నాలుగు మూవీ లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.