టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంతమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ మే మొదటి సినిమాతోనే మంచి అభిమానాన్ని పొందింది. మొదటి సినిమా నుంచి హిట్ అందుకున్న ఈమె తెలుగు తమిళ్ భాషలలో మీ అందరూ స్టార్ హీరో లతో వరుసగా నటించడం జరిగింది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈమె దీని అనంతరం బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి .ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది సమంత. 

అయితే గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించడానికి ముందు ఈమె సిద్ధార్థ్ తో రిలేషన్షిప్ లో ఉన్న సంగతి మనందరికీ తెలిసింది .దాని అనంతరం ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్ళికి కూడా సిద్ధమైనట్లు అనేకమైన వార్తలు వచ్చాయి. వీరిద్దరి జాతకంలో దోషాలు ఉండడంతో వీరిద్దరూ కలిసి పూజలు కూడా చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.దాని అనంతరం నాగచైతన్యతో ప్రేమలో పడ్డ ఈమె పెద్దలం అంగీకారంతో అక్కినేని కుటుంబానికి కోడలు అయింది.

దాని అనంతరం నాగచైతన్యత వివాహం జరిగిన తర్వాత కొంతకాలం కలిసి ఉన్న ఈమె కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని నాగచైతన్యకి దూరమైన తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉంది సమంత. అయితే ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది ఈమె ఈ వ్యాధి సోకడంతో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. అంతేకాదు యశోద సినిమా ప్రమోషన్ కోసం బయటికి వచ్చిన ఈమె ఆరోగ్యం కుదుటపడడంతో ప్రస్తుతం దక్షిణ కొరియాలో చికిత్స తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ట్రీట్మెంట్ కోసం దక్షిణ కొరియా వెళ్లిన ఈమె మాజీ ప్రేమికుడు సిద్ధార్థ కూడా ఆమె కోసం వెళ్ళినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు డాక్టర్లను సంప్రదించి సమంత ఆరోగ్యం ఎలా ఉందో ఈయన తెలుసుకున్నాడట. ఈ వార్తలు నిజమో కాదో తెలియదు గాని సిద్ధార్థ సమంత కోసం అంత దూరం వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: