రవితేజ కు జోడి గా శ్రీలీ లా నటించింది. ఇప్పటికే మూవీ టీజర్,పాటలు రిలీజ్ చేశారు. డిసెంబర్ 23న ఈ చిత్రం విడుదల కానుంది.
మరో వైపు క్రిస్మస్ కు నిఖిల్ కూడా 18 పేజేస్ తో వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అలాగే ఓ పాట తో కూడా ఆకట్టు కున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. పలనాటి సూర్య ప్రతాప్ మూవీ దర్శకుడు. నిఖిల్ ,అనుపమా పరమేశ్వ రన్ నటించిన కార్తికే యా 2 పాన్ ఇండియా హిట్ కొట్టింది. దాంతో ఈ సినిమా మీద బజ్ బాగా పెరి గింది. రొమాంటిక్ కామెడీ జోనర్ తెర కెక్కిన ఈ సి నిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందు కు రానుంది.
రవితేజ,నిఖిల్ తమ సినిమా తో పండక్కి రాబో తుంటే...నయన తార కూడా కనెక్ట్ మూవీ తో రంగం లోకి దిగు తుంది. హర్రర్ జోనర్ లో ఈ మూవీ రూపొం దింది. ఇప్పటి కే ఈ మూవీ నుండి టీజర్ విడు దల చేశారు.యూవీ క్రియేష న్స్ బ్యానర్ తెలుగు లో ఈ సినిమా ను రిలీజ్ చేస్తుంది. ఇక 99 నిమిషాల నిడివి కల ఈ మూవీ లో ఇంటర్వెల్ అనేది ఉండదట..అంటే..ఆడియ న్స్ కు సిని మా మొదల యినప్పటి నుండి ..క్లైమాక్స్ వరకు..విశ్రాంతి ఇవ్వ రన్న మాట. మరి క్రిస్మస్ పండక్కి..ఏ సినిమా ఎక్కువ ఆకట్టు కుందో చూ డాలి.