టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా ఇటీవల మంచి గుర్తింపు పొందిన సుజిత్ తో పవన్ కళ్యాణ్ సినిమా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలుకానుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనడంతో అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇక అలాంటిది ఏకంగా అధికారిక ప్రకటన చేసి అందరినీ ఒక్కసారిగా సర్ప్రైజ్ చేశారు అని చెప్పాలి .ఇండస్ట్రీ సహా అతన్ని ట్రోల్ చేసిన వారికి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సుజిత్ సాహో సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఇక అలాంటిది ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయడం అందరిని షాప్ ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ నటించబోయే ఈ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్ రామ్ చరణ్ మంచు మనోజ్ ఇలా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి పవన్ మరియు సుజిత్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు సైతం తెలియజేయడం జరిగింది. ఇక అడివి శేషు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. సుజిత్ ఆయన ఫ్రెండ్ కావడంతో ఇంకా ఎంత ఎగ్జైట్మెంట్ తో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా

 అడవి శేషు చెప్పడం జరిగింది. అంతేకాదు వీరి కాంబినేషన్ కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సైతం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అయితే సుజుత్ కి సాహో సినిమా తరువాత సుజిత్ కి బాలీవుడ్ లో సైతం అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈయనకి తెలుగు సినిమాలపై ఉన్న ఇష్టంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఓకే చెప్పడంతో నేనే అందరికన్నా ఎక్కువ సంతోషపడ్డ నా అభిమాన నటనతో సుజిత్ పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సుజిత్ మొదటి సినిమా రన్ రాజా సూపర్ డూపర్ హిట్ తెలిసింది .ఇటీవల ప్రభాస్ నటించిన సాహో సినిమా భార్య అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది బాలీవుడ్ లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది సుజిత్ కి బాలీవుడ్ లో సైతం అవకాశాలు రావడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈయన ఆ ఆఫర్లు అన్నిటిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ నటించబోయే ఈ సినిమా తరువాత అయినా బాలీవుడ్ కి సుజిత్ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: