ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదల అయ్యి 4 వ రోజు అత్యధిక షేర్ కలక్షన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టాప్ 5 మూవీలు ఎవో తెలుసుకుందాం.

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీకి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా , ఆలియా భట్ ఓలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర కని ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ,  డి వి వి దానయ్య ఈ మూవీని నిర్మించాడు. ఈ మూవీ విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.73 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన బాహుబలి 2 మూవీ విడుదల అయిన నాలుగవ రోజు 14.65 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

\
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో తమన్ సంగీత సారథ్యంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన నాలుగవ రోజు 12.06 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.


అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తమన్ సంగీత సారథ్యంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.56 కోట్ల షేర్ కలక్షన్ లను చేసింది.


చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా బాబీ దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.42 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: