వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్లోకి మొదటిసారిగా అడుగు పెట్టింది హీరోయిన్ దిశా పటాని. ఈ చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ అందచందాలు గ్లామర్ మరింత హైలెట్గా నిలిచింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత మహేంద్రసింగ్ ధోని బయోపిక్ లో ధోని లవర్ గా నటించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ గ్లామర్ తో కుర్రకారులను తన వైపు లాగేసుకుంది దీంతో ఈ ముద్దుగుమ్మ .అప్పటినుంచి ఎక్కువగా బోల్డ్ నెస్కే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.


దిశా పటాని షేర్ చేసే ఫోటోలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పవచ్చు. అంతలా తన అందంతో ఆకట్టుకుంటూ ఉంటుంది తాజాగా క్లివేజ్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసిన దిశాపటాని బికినీ ధరించి ఫోటోలను షేర్ చేసింది. బికినీలో తన ముందు అందాలను చాలా స్పష్టంగా కనిపించేలా ఫోటోలతో కుర్రకారులను మైమరిపిస్తోంది.బ్లాక్ కలర్ బ్రా లో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలను షేర్ చేసిన కొన్ని గంటలలోనే తెగ వైరల్ గా మారుతున్నాయి. దిశాపటాని ఇలా హాట్ లుక్కులు కనిపించడం ఇదేమి కొత్తేమీ కాదు గతంలో కూడా ఎన్నోసార్లు ఈ ముద్దుగుమ్మ ఇలా ఘాటైన ఫోటోలను షేర్ చేసింది.


ఎక్కువగా బికినీ ఫోటోలను మాత్రమే షేర్ చేస్తూ తన అందాన్ని చూపిస్తూ ఉంటుంది. కొంతమంది ఈమె అందాన్ని చూడడానికి ఈమెను ఫాలో అవుతూ ఉంటారు. తన ఎద అందాలను చూపిస్తూ కురులు ముందుకు వేసుకొని మరి కుర్రకారులను హత్తుకునేలా కనిపిస్తోంది. ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కే లో ఒక కీలకమైన పాత్రలు నటిస్తోంది. ప్రస్తుతం దిశ పటానికి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: