అదే సమయంలో OTT వచ్చి టీవీని, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని తగ్గించింది అని చెప్పుకొచ్చింది. ప్రజలు తమ ఇంట్లో కూర్చొని OTT కంటెంట్ చూడడానికి బాగా అలవాటు పడ్డారని ఇది థియేటర్లకు అస్సలు మంచిది కాదని తన అభిప్రాయం తెలిపింది.అయితే ప్రస్తుతం వస్తున్న పరిస్థితులు కొంత కాలమే అని అంటోంది. ఎప్పటికైనా ఇండియాలో ఓటీటీపై థియేటర్లదే హవా సాగుతుంది అని చెబుతోంది. సినిమా థియేటర్ అనుభవం పూర్తిగా మరుగునపడుతుంది తను అస్సలు భావించడం లేదని అదెప్పుడూ సమాజంలో ఉండవలసిందే అని చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయో అప్పుడు ప్రేక్షకులు OTT ని పక్కన పెడతారని తెలిపింది. అయితే OTT కారణంగా వెండితెరపై చేయలేని ప్రయోగాలను చేసే అవకాశం వచ్చిందని తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి