అయితే, పక్కనున్న ఆంధ్రలో మాత్రం పిల్లల చదువుపై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. అక్కడ కేవల విద్య కోసం ఐదు పథకాలను ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యార్థులందరికి విద్యాదీవెన పేరుతో ఫీజు రియంబర్స్ మెంట్ అందిస్తోంది. ప్రభుత్వ విద్యార్థులకు విద్యా కానుక పేరుతో పుస్తకాలు, యూనిఫాం ఇలా ఎన్నో అందిస్తున్నారు. అలాగే అమ్మ ఒడి పథకం కింద పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తే తల్లిదండ్రుల ఖాతాలో ఏడాదికి 15 వేలను వేస్తోంది.
అయితే, పక్కనున్న ఆంధ్రలో మాత్రం పిల్లల చదువుపై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. అక్కడ కేవల విద్య కోసం ఐదు పథకాలను ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యార్థులందరికి విద్యాదీవెన పేరుతో ఫీజు రియంబర్స్ మెంట్ అందిస్తోంది. ప్రభుత్వ విద్యార్థులకు విద్యా కానుక పేరుతో పుస్తకాలు, యూనిఫాం ఇలా ఎన్నో అందిస్తున్నారు. అలాగే అమ్మ ఒడి పథకం కింద పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తే తల్లిదండ్రుల ఖాతాలో ఏడాదికి 15 వేలను వేస్తోంది.