తిరుపతి : తిరుపతి అసెంబ్లీ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన వ్యాక్యలు చేశారు... APలో సమస్యలకు సృష్టికర్త సీఎం జగన్ అని.. టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని వ్యాపార లావా దే వీ లు బయ ట పడ్డాయన్నారు  కిరణ్ రాయల్.. టీటీడీలో పెద్దలు వైవి సుబ్బారెడ్డి, అదనపు ఇఓ ధర్మారెడ్డి ఏమనుకుంటే అది జరుగుతాయా...? ఈ విష  యా లు అ న్ని ఎస్వీ బీసీ లై వ్ ద్వా రా బయ ట కు వచ్చాయని చెప్పారు  కిరణ్ రాయల్.  ఉదయస్తమాన సేవాటికెట్లను సినిమా టికెట్లు తరహాలో పాలక మండలి సభ్యులు వాటలేసుకుంటున్నరు...లైవ్ ద్వారా అందరూ చూడాలని టీటీడీ అదనపు ఇఓ ధర్మా రెడ్డి ఈ వీడియో బయట పెట్టించార్నానరు  కిరణ్ రాయల్.  శ్రీవారి ఉదయస్తమాన టికెట్లు 76 వరకు భక్తులు బుక్ చేసుకున్నారని టీటీడీ అధికారులు వేల్లడించారు... ఇంతకీ టికెట్లు ఏవరు బుక్ చేస్కున్నారో సీబీఐ ద్వారా ఎంక్వయిరి జరగాలని చెప్పా రు  కిరణ్ రాయల్.

ఇవన్నీ లైవ్ ద్వారా తెలిసేలా చేసిన అదనపు ఇఓ ధర్మారెడ్డికి జనసేన నాయుకులు ధన్య వాదాలు...అని చెప్పారు  కిరణ్ రాయల్.  సమా ధా నం చెప్తారా లేక మాకు నోటీస్ ఇస్తారా, టీటీడీ అధికారులు ఆలోచించుకోవాలి...ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తు న్నా ర న్నారు  కిరణ్ రాయల్.  నిన్నటి రోజు బయోమెట్రిక్ ద్వారా ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించారని చెప్పారు  కిరణ్ రాయల్.  బయోమెట్రిక్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరు?? దీనిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలని పేర్కొన్నారు  కిరణ్ రాయల్.  సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేని పాలకమండలి అవసరమా...? అని పేర్కొన్నారు  కిరణ్ రాయల్.  పాలకమండలి సమావేశంలో ఎవరెవరు ఎంత వాటాలు తీసుకున్నారో బహిర్గతం చేయాలన్నారు  కిరణ్ రాయల్.

మరింత సమాచారం తెలుసుకోండి: