ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇటీవల ఎలిమినేటర్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లగ్న సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య మ్యాచ్ జరిగిందిచివరి జట్ల ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో చివరికి బెంగుళూరు జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే  క్వాలిఫైయర్ 2 లో భాగంగా అటు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడబోతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఒక ఆటగాడి ప్రదర్శన గురించి చర్చించుకుంటున్నారు.


 ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న సమయంలో అప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టని యువ ఆటగాడు రజాత్ మాత్రం ఏకంగా సెంచరీతో విజృంభించాడు. బౌలర్లు అందరిపై కూడా వీరవిహారం చేశాడు అని చెప్పాలి. మొత్తం 54 బంతుల్లో 112 పరుగులు చేశాడు ఈ యువ ఆటగాడు  సాధారణంగా లీగ్ మ్యాచ్లలో ఇలాంటి ప్రదర్శనలు చేయడం కామన్.. ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఇలాంటి ప్రదర్శనలు చేసినా ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.


ప్లే అఫ్ మ్యాచ్లో సెంచరీ చేసిన మొదటి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు రజాత్.  ఈ క్రమంలోనే ప్లేఆఫ్ లో సెంచరీ చేసిన ఆటగాళ్ళు వివరాలు ఏంటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే.. మురళీ విజయ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ 2012లో జరిగిన ప్లే ఆఫ్ 58 బంతుల్లో 113 పరుగులు చేశాడు  వీరేంద్ర సెహ్వాగ్ 2014లో చెన్నైపై పంజాబ్ తరఫున 55 బంతుల్లో 122 పరుగులు చేశాడు  వృద్ధిమాన్ సాహా పంజాబ్ తరఫున 56 బంతుల్లో 115 పరుగులు 2014 సీజన్లో చేశాడు. షేన్ వాట్సన్ 2018లో సన్రైజర్స్ పై చెన్నై తరుపున 55 బంతుల్లో 115 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు రజత్  54 గంటలు 112 పరుగులు చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: