ఆడవాళ్ళకి కోపం వస్తే ఎంతటి మగవాల్లకు చుక్కలు చూపిస్తారన్న సంగతి తెలిసిందే..ఇప్పుడు మహిలలను తట్టుకోవడం పెద్ద కష్టం అనే చెప్పవచ్చు.. మగవాల్లను మించి రెచ్చిపోతున్నారు. తప్పు జరిగితే పబ్లిక్ ఉన్నా సరే పట్టించుకోకుండా కడిగిపడేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది.. నడి రోడ్డు మీద ఓ మహిళ ఓ వ్యక్తిని చెప్పుతో కొడుతూ వీరంగం చెస్తున్నారు.. తాజాగా ఓ మహిళ డెలివరీ బాయ్ పై దురుసుగా ప్రవర్థించింది. అతనిని నడి రోడ్డు పై చెప్పుతో కొట్టింది.. ఇందుకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


ఆగ్రహంతో ఊగిపోతూ తీవ్ర దుర్బాషలాడింది. చుట్టూ ఉన్నవాళ్లు వారిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా కొడుతూనే ఉంది.. వివరాల్లొకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌ లోని రస్సెల్ చౌక్ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.మహిళ స్కూటీపై రస్సెల్ చౌక్ గుండా వెళ్తుండగా బైక్‌ పై డెలివరీ ఏజెంట్ రాంగ్ డైరెక్షన్‌లో వచ్చి ఢీకొట్టడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. దాంతో కోపం తో ఊగిపొయిన ఆమె అతణ్ణి పట్టుకుంది. అతని పై బూతులు తిట్టింది.. అయిన ఆమెకు కోపం మాత్రం తగ్గలేదు.దాంతో అథనిపై విరుచుకు పడింది.


అతను డెలివరీ లెట్ అవుతుందని కొంచెం తొందర పడ్డాడు... దాంతో అనుకోకుండా ఆమె బైక్ ను డీకొట్టాడు.. అది అర్థం చేసుకొని ఆమె అతన్ని తీవ్రంగా తిట్టింది. అంతే కాదు అతని పై దాడి కి దిగింది. అలా మొదలు పెట్టిన ఆమె అతని పై చెప్పుతో దాడికి దిగింది. అందరు చూస్తున్న కూడా ఆమె వదల్లేదు..ఎవరూ ఎన్ని చెప్పినా కూడా వినకుండా కొట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమె కొడుతున్న దృశ్యాన్ని వీడియో తిసారు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కోడుతుంది.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి...



మరింత సమాచారం తెలుసుకోండి: