హైకోర్టు కి మరోసారి  నయీమ్ కేసు చేరుకుంది. నయీమ్ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి అధికారులు పై చర్యలు తీసుకోవాలని సీపీఐ నారాయణ కోరారు. గతంలోనే  నయీమ్ కేసుపై హైకోర్టు కి వెళ్లిన సీపీఐ నారాయణ  ఇప్పుడు మరోసారి వెళ్ళారు. నయీమ్ దందాల్లో ఆరోపణలు ఎదర్కొన్న పోలీస్ అధికారులకు క్లిన్ చిట్ ఇచ్చింది సిట్. 25 మంది పోలీస్ అధికారులు నయీమ్ తో సంబంధాలు పై మరో సారి కోర్ట్ మెట్లు ఎక్కునున్నారు.

2016 ఆగస్టు 8 న షాద్ నగర్ లో ఎన్కౌంటర్ లో హతమయ్యాడు  నయీమ్. ఇప్పటి వరకు 240 కేసుల్లో 173 కేసులకు ఛార్జ్ షీట్ లు వేసింది సిట్. ఎనిమిది మంది రాజకీయ నాయకులు పేర్లను చేర్చిన సిట్ ఛార్జ్ షీట్ లో ఎక్కడ కనిపించలేదు పోలీస్ అధికారులు పేర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: