తెలంగాణా, హైదరాబాద్ కి భూ కంపాలు రావు అని ఎప్పుడు  చెప్పలేదు అని తక్కువ తీవ్రతతో మాత్రమే వస్తాయని చెప్పామని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శ్రీ నగేష్ మీడియాకు వివరించారు. ఇష్టం వచ్చినట్టు బోర్లు వేయడం, నీటి ఆనవాళ్ళు లేకపోవడమే ఈ వరదలకు కారణం అని ఆయన తెలిపారు. భూకంపాలు మళ్ళీ  మళ్ళీ వస్తాయని ఆయన స్పష్టం చేసారు.

అయితే భవిష్యత్తులో వచ్చే భూ కంపాల విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని, ఒక్కసారి భూ కంపం వచ్చింది అంటే   కొన్ని రోజుల పాటు ప్రభావం ఉంటుంది అని వివరించారు. ఇప్పుడు పడుతున్న భారీ వర్షాలు కూడా వరదలకు కారణం అని ఆయన అన్నారు. త్వరలోనే మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని చెప్పారు. శబ్దాలు కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: