యూరోపియన్- మధ్యధరాను భూకంప కేంద్రంగా గుర్తించారు. 6.2 నుండి 5.8 కి వరకు భూకంపం వచ్చింది అని వెల్లడించింది. ఇక సునామి హెచ్చరికలు లేకపోయినా సరే ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది. దీనితో కొందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భూకంపాలు, సునామీలకు ఆ దేశం పెట్టింది పేరు. భూకంప తీవ్రత నష్టాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆస్తి ప్రాణ నష్టం తెలియాల్సి ఉంది.
యూరోపియన్- మధ్యధరాను భూకంప కేంద్రంగా గుర్తించారు. 6.2 నుండి 5.8 కి వరకు భూకంపం వచ్చింది అని వెల్లడించింది. ఇక సునామి హెచ్చరికలు లేకపోయినా సరే ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది. దీనితో కొందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భూకంపాలు, సునామీలకు ఆ దేశం పెట్టింది పేరు. భూకంప తీవ్రత నష్టాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆస్తి ప్రాణ నష్టం తెలియాల్సి ఉంది.