తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన గోపాల్ బాలకృష్ణన్ అనే భక్తుడు స్వామివారికి రూ. 7 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు. ఈ ఏడు కోట్ల రూపాయలను టీటీడీ నిర్వహిస్తున్న అన్నదానం సహా ఏడు ట్రస్టులకు విరాళంగా ఇచ్చారు. ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోటి రూపాయల విరాళం అందించింది. మరో సంస్థ బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ శ్రీవాణి ట్రస్ట్ కు కోటి రూపాయల విరాళం ఇచ్చింది. సీ హబ్ ఇన్స్ పెక్షన్ సర్వీసెస్ సంస్థ ఎస్వీ వేద పరిరక్షణ కోటి రూపాయల విరాళంగా ఇచ్చింది.
తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన గోపాల్ బాలకృష్ణన్ అనే భక్తుడు స్వామివారికి రూ. 7 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు. ఈ ఏడు కోట్ల రూపాయలను టీటీడీ నిర్వహిస్తున్న అన్నదానం సహా ఏడు ట్రస్టులకు విరాళంగా ఇచ్చారు. ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోటి రూపాయల విరాళం అందించింది. మరో సంస్థ బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ శ్రీవాణి ట్రస్ట్ కు కోటి రూపాయల విరాళం ఇచ్చింది. సీ హబ్ ఇన్స్ పెక్షన్ సర్వీసెస్ సంస్థ ఎస్వీ వేద పరిరక్షణ కోటి రూపాయల విరాళంగా ఇచ్చింది.