అందుకే వీటిలో బూతు శాతం పెరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ హీరో సుమన్.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ల్లో అశ్లీలతపై స్పందించారు. ఈ ఓటీటీలపై కూడా సెన్సార్ బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు సుమన్. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్లగా ఓటీటీ ప్రభావం పెరిగిందని సుమన్ అన్నారు. ఇదే సమయంలో వాటిల్లో వస్తున్న వెబ్ సిరీస్ల్లో అశ్లీలత డోసు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటీటీలపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తీస్తున్నారని సుమన్ విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని.. ప్రభుత్వం, సెన్సార్ బోర్డు ఈ విషయమై దృష్టి సారించాలని సుమన్ అన్నారు.
అందుకే వీటిలో బూతు శాతం పెరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ హీరో సుమన్.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ల్లో అశ్లీలతపై స్పందించారు. ఈ ఓటీటీలపై కూడా సెన్సార్ బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు సుమన్. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్లగా ఓటీటీ ప్రభావం పెరిగిందని సుమన్ అన్నారు. ఇదే సమయంలో వాటిల్లో వస్తున్న వెబ్ సిరీస్ల్లో అశ్లీలత డోసు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటీటీలపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తీస్తున్నారని సుమన్ విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని.. ప్రభుత్వం, సెన్సార్ బోర్డు ఈ విషయమై దృష్టి సారించాలని సుమన్ అన్నారు.