ఆ భూమిలో ఆక్వా సాగు చేస్తున్నారని.. తనఖా పెట్టి బ్యాంకుల నుంచి 5 కోట్ల రూపాయలు రుణం పొందారని జనసేన నేతలు చెప్పారు. సీలింగ్ భూమి కబ్జాపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ భూమే అని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని జనసేన నేతలు తెలిపారు. భూ కబ్జాపై తోట త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు లీలా కృష్ణ, పంతం నానాజీ, రాజబాబు కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశారు.
ఆ భూమిలో ఆక్వా సాగు చేస్తున్నారని.. తనఖా పెట్టి బ్యాంకుల నుంచి 5 కోట్ల రూపాయలు రుణం పొందారని జనసేన నేతలు చెప్పారు. సీలింగ్ భూమి కబ్జాపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ భూమే అని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని జనసేన నేతలు తెలిపారు. భూ కబ్జాపై తోట త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు లీలా కృష్ణ, పంతం నానాజీ, రాజబాబు కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశారు.