తిరుమలలో రాజకీయ నేతలు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శన భాగ్యం కలుగుతోందని స్వాములు ధ్వజమెత్తారు. అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని స్వాములు స్పష్టం చేశారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశంలోని 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో కొత్త పార్టీ పెడతామన్నారు. తిరుమలలో సామాన్యులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవన్నారు.
తిరుమలలో రాజకీయ నేతలు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శన భాగ్యం కలుగుతోందని స్వాములు ధ్వజమెత్తారు. అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని స్వాములు స్పష్టం చేశారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశంలోని 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో కొత్త పార్టీ పెడతామన్నారు. తిరుమలలో సామాన్యులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవన్నారు.