ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న 50కొత్త బస్సులను ప్రారంభిస్తారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ వెల్లడించారు. మిగిలిన 250బస్సులను త్వరలోనే వస్తాయని తెలిపారు.రాష్ట్రంలో గతంలో 97బస్సు డిపోలు ఉంటే అన్ని నష్టాల్లో ఉండేవని...ప్రస్తుతం 40నుంచి 50వరకు బస్సు డిపోలు లాభాల్లోకి వచ్చాయని బాజిరెడ్డి గోవర్థన్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న 50కొత్త బస్సులను ప్రారంభిస్తారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ వెల్లడించారు. మిగిలిన 250బస్సులను త్వరలోనే వస్తాయని తెలిపారు.రాష్ట్రంలో గతంలో 97బస్సు డిపోలు ఉంటే అన్ని నష్టాల్లో ఉండేవని...ప్రస్తుతం 40నుంచి 50వరకు బస్సు డిపోలు లాభాల్లోకి వచ్చాయని బాజిరెడ్డి గోవర్థన్ స్పష్టం చేశారు.