తమ సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్న ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు .. ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసనకు వెళ్లకుండా పోలీసులు భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అటంకాలు పెట్టినా శాంతియుతంగా మా బాధను ప్రభుత్వానికి తెలియ చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు తెలిపారు. ఇకైనానా సర్కారు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆయన కోరారు.
తమ సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్న ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు .. ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసనకు వెళ్లకుండా పోలీసులు భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అటంకాలు పెట్టినా శాంతియుతంగా మా బాధను ప్రభుత్వానికి తెలియ చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు తెలిపారు. ఇకైనానా సర్కారు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆయన కోరారు.