ఇక మార్చి మాసంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రజలను చైతన్యం చేయడానికి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని.. దీనిలో అమిత్ షా లేదా నడ్డా చేతుల మీదుగా ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. మార్చిలోపు పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమాలు ముగించుకొని పార్లమెంట్ స్థాయిలో సభలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.
ఇక మార్చి మాసంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రజలను చైతన్యం చేయడానికి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని.. దీనిలో అమిత్ షా లేదా నడ్డా చేతుల మీదుగా ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. మార్చిలోపు పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమాలు ముగించుకొని పార్లమెంట్ స్థాయిలో సభలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.