ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు బాచుపల్లి లేఅవుట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆన్ లైన్ వేలం ప్రక్రియలో ఏవిధంగా పాల్గొనాలనే అంశాలను వివరించారు. ఈ ప్రి బిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య, మల్కాజిగిరి ఆర్డిఓ మల్లయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ హుస్సేన్ తో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం ఎస్ టి సి ప్రతినిధులు హాజరయ్యారు.
ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు బాచుపల్లి లేఅవుట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆన్ లైన్ వేలం ప్రక్రియలో ఏవిధంగా పాల్గొనాలనే అంశాలను వివరించారు. ఈ ప్రి బిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య, మల్కాజిగిరి ఆర్డిఓ మల్లయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ హుస్సేన్ తో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం ఎస్ టి సి ప్రతినిధులు హాజరయ్యారు.