ఉత్తరప్రదేశ్లోని బాందాలో ఓ 19 ఏళ్ల యువతి, ఆమె ప్రియుడిని సొంత కుటుంబసభ్యులు సజీవ దహనం చేశారు. ఈ ఘటనను పోలీసులు పరువు హత్యగా పరిగణిస్తున్నారు.