రాజస్థాన్ జోధ్పుర్ లోహ్దాత గ్రామంలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని 12 మంది విషం తాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 11 మంది మృతి చెందగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.