తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఓ రైతు తన కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు డబ్బాతో దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.