వైసీపీ ఎంపీ లకు లోక్సభ స్పీకర్ ఓం  బిర్లా  అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపు ప్రత్యేక విమానంలో వైసిపి ఎంపీలు హస్తినకు బయల్దేరనున్నారు, ఏపీ ఎంపీలు న్యాయనిపుణులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను  కలవనున్నారు. 

 

 వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలంటూ వైసిపి ఎంపీలు లోక్సభ స్పీకర్ను కోరనున్నట్లు తెలుస్తోంది, మరి దీనిపై లోక్ సభ స్పీకర్  ఓం  బిర్లా  ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది,

మరింత సమాచారం తెలుసుకోండి: