మేము చేపట్టిన అభివృద్దిలో వైసీపీ, టీడీపీకి సంబంధం లేదు అని సోము వీర్రాజు స్పష్టం చేసారు. చంద్రబాబు అమరావతిలో రూ.7200 కోట్లు ఖర్చు పెడితే భ్రమరావతిగా మారిపోయింది అని ఆయన అన్నారు. చంద్రబాబు వల్లే 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ లో ఓటు శాతం పడిపోయింది అని ఆయన విమర్శలు చేసారు. కేంద్రం గ్రామీణాభివృద్ధి కింద వైసీపీకి రూ.20వేల కోట్లు ఇచ్చింది అన్నారు.
మేము చేపట్టిన అభివృద్దిలో వైసీపీ, టీడీపీకి సంబంధం లేదు అని సోము వీర్రాజు స్పష్టం చేసారు. చంద్రబాబు అమరావతిలో రూ.7200 కోట్లు ఖర్చు పెడితే భ్రమరావతిగా మారిపోయింది అని ఆయన అన్నారు. చంద్రబాబు వల్లే 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ లో ఓటు శాతం పడిపోయింది అని ఆయన విమర్శలు చేసారు. కేంద్రం గ్రామీణాభివృద్ధి కింద వైసీపీకి రూ.20వేల కోట్లు ఇచ్చింది అన్నారు.