బంద్కు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీతో పాటు వామపక్ష పార్టీలు కూడా మత మద్దతు తెలిపాయి. బంద్ సందర్భంగా కళాశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బస్సుల విషయంలో ఏపీ ప్రభుత్వం చిన్న ట్విస్ట్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుండి బస్సులు రోడ్డెక్కనున్నాయి.
బంద్కు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీతో పాటు వామపక్ష పార్టీలు కూడా మత మద్దతు తెలిపాయి. బంద్ సందర్భంగా కళాశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బస్సుల విషయంలో ఏపీ ప్రభుత్వం చిన్న ట్విస్ట్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుండి బస్సులు రోడ్డెక్కనున్నాయి.