బుధవారం నాడు రిజల్ట్స్ విడుదల చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు 12.30 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడ ఫార్ట్యూన్ మురళి లో 12:30 కు ఈ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.
బుధవారం నాడు రిజల్ట్స్ విడుదల చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు 12.30 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడ ఫార్ట్యూన్ మురళి లో 12:30 కు ఈ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.