దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఆడది ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఇక కామాంధులు కాస్త మానవ మృగాలుగా మారి పోయి దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. దీంతో ఆడపిల్ల నేటి రోజుల్లో ధైర్యం గా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అదే సమయం లో ఇక ఇటీవల కాలం లో ఏకంగా మగ వారిని కూడా అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తు ప్రతి ఒక్కరికి అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఏకం గా భార్య తనను అత్యాచారం చేసింది అంటూ ఒక భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తో పోలీసులు సైతం షాక్ అయ్యారు. 29 గంటలపాటు హింసించి అత్యాచారానికి ఒడి గట్టింది భార్య. దీంతో భార్య తో తట్టు కోలేక విడాకులు తీసుకున్నాడు భర్త. ఇది దక్షిణ కొరియాnలో జరిగింది అని చెప్పాల. అక్కడ నివసించే 40 ఏళ్ల వ్యక్తికి గతం లో ఓ మహిళల తో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లపాటు వారికి కాపురం సజావుగానే  సాగింది.


 కానీ రానురాను భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పుట్టుకొచ్చాయి. ఇక ఓ రోజు భర్త ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన భార్య తనను 29 గంటల పాటు దారుణం గా హింసించి అత్యాచారం చేసింది అంటూ తెలిపాడు. ఇక ఈ కేసు కాస్త కోర్టులో విచారణకు రావడం తో భార్యను ప్రశ్నించగా తాను అత్యాచారం చేసినట్లు భార్య కూడా అంగీకరించింది. ఇక ఈ ఘటన లో బయటపడిన నిజాలు కలిసి న్యాయవాదులు సైతం షాక్ అయ్యారు  ఇక అనంతరం భార్యాభర్తల సమ్మతితో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: