దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,850కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450కి చేరింది.