అతని ఆత్మ హత్యకి యావత్ భారత్ దేశం అంత కన్నీరుమున్నీరయ్యింది.ఇక రెండోది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం కూడా ఎంతో బాధ పెట్టింది.బాల సుబ్రహ్మణ్యం మరణం కూడా పలువురిని కంట తడి పెట్టించింది.గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25వ తేదిన కన్నుమూశారు. బాలుకి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఎంతోమంది అభిమానులు ప్రత్యేకమైన పూజలు కూడా చేశారు. తండ్రి ఆరోగ్యం కోసం ఎస్పీ చరణ్ ప్రత్యేకంగా ఆయుష్ హోమాన్ని సైతం నిర్వహించారు. కానీ, కరోనాతో పోరాడుతూ చెన్నైలో బాలూ కన్నుమూశారు.
తన గాత్రంతో అందరి మనుసులు దోచిన బాలూ అందరినీ వదిలి శాశ్వతంగా శివైక్యం చెందారు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన బాలు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిదనే చెప్పాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...