నిత్య మీనన్ ఈ ముద్దుగుమ్మ తెలుగులో అతి తక్కువ సమయంలో ఫుల్ ఫాలోయింగ్ అందుకున్న ముద్దుగుమ్మని అందరికి తెలుసు.అందం అలాగే అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా..

సింగర్‏గానూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుందని తెలుస్తుంది.కేవలం తెలుగులోనే కాకుండా  తమిళంలోనూ ఈ అమ్మడు ఫుల్ క్రేజ్ సంపాదించుకుందని తెలుస్తుంది.. అలా మొదలైంది సినిమాతో నిత్య టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోయిందని అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే నిత్య సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుందని అనుకోకుండా చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటూ విరామ సమయాన్ని ఎంజాయ్ చేసిందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే చాలా కాలం గ్యాప్ తర్వాత నిత్య తెలుగులో మళ్లీ వరుస ఆఫర్లు అందుకుంటుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్‏గా నటిస్తోందని తెలుస్తుంది.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరియు సాంగ్స్ నెట్టింట్లో రికార్డ్స్ సృష్టించాయని తెలుస్తుంది.. తాజాగా నిత్య మీనన్ క్రేజ్ ఆఫర్ వరించినట్లుగా సమాచారం.. న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న దసరా మూవీలో నిత్యను అతిథి పాత్ర కోసం ఎంపిక చేశారని తెలుస్తుంది.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నిత్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

ఇందులో నాని సరనస కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారని తెలుస్తుంది.గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన నేను లోకల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అలాగే గతంలో నాని మరియు నిత్య మీనన్ కాంబోలో వచ్చిన అలా మొదలైంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అందరికి తెలుసు..నాని, నిత్య మీనన్ మంచి స్నేహితులని అందరికి తెలుసు. నాని ప్రొడ్యూసర్ గా చేసిన అ!సినిమాలో కూడా నటించి మెప్పించిందని అందరికి తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: