ఇప్పుడు దేశ వ్యాప్థంగా ఒకటే మాట వినిపిస్తుంది.. అదే పుష్ప రిలీజ్.. ఈ సినిమాకు బయట వస్తున్న టాక్  తో చిత్ర యూనిట్ కు , బన్నీ ఫ్యాన్స్ కు సంతోషం పదింతలు అవుతుంది. దెబ్బకు సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇక సుకుమార్ లెక్కలు కూడా తప్పవు. మొత్తానికి సినిమా విడుదల కాకముందె హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.


అల్లు అర్జున్ ,రష్మికా మందన్నా లతో తీసిన ఈ సినిమా పాన్ ఇండియన్ వైడ్ పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది. అంతా బాగానే వుంది. కానీ ఈ సినిమా కు మహిళా మండలి సభ్యురాల్లు మద్దతు ను ప్రకటించడం వైరల్ గా మారింది. మధ్య లో వీళ్ళు ఎందుకు వచ్చారు అనే ప్రశ్న చాలా మందిని ఆలోచనలో పడేసింది కదూ.. అందుకు కారణం లేకపోలేదు.గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుంచి ఐటమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.


చంద్ర బోస్ లిరిక్స్ అందించిన ఈ పాటకు దేవి మంచి సంగీతాన్ని అందించాడు.. మంగ్లీ చెల్లెలు ఈ పాటను పాడింది.ఐటెం సాంగ్ స్టార్ హీరోయిన్ సమంతా పై ప్లాన్ చేసింది రిలీజ్ అయ్యింది. ఇది మగవాళ్ల మనోభావాలను దెబ్బ తీసేలా ఉండడంతో వారు నొచ్చుకోగా, ఆడవాళ్ళు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ విషయం అమరావతి లో వెలుగు చూసింది.. అక్కడ మహిళలు సమంత కు ,పాటలు రాసిన చంద్ర బోస్ కు పాలాభిషేకం చేశారట. అక్కడితో ఆగకుండా సినిమా రిలీజ్ కి చూస్తామని ఈ పాటకి విజిల్స్ కూడా వేస్తామని తెలిపారట. ఈ విషయం కాస్త  సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.. రేపు ఇంకేం చూడాలో..

మరింత సమాచారం తెలుసుకోండి: