బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ తాజాగా బ్రహ్మాస్త్రం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తేరకెక్కింది. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా , ఆలియా భట్మూవీ లో హీరోయిన్ గా నటించింది. అమితా బచ్చన్ , నాగార్జున , మౌని రాయ్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న బ్రహ్మాస్త్రం మూవీ  సెప్టెంబర్ 9 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండడం , అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడం , అలాగే ఈ మూవీ ని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు లో సమర్పించడం ద్వారా ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యం లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మూవీ 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు మూడు బ్రహ్మాస్త్రం మూవీ 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులకు గాను 8.49 కోట్ల షేర్ , 16.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో బ్రహ్మాస్త్రం మూవీ మూడు రోజుల బా క్సాఫీస్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.99 కోట్ల లాభాలను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: