డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో హిట్ సినిమాలను అందించారు.ఎప్పుడో 2020లో అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమా చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడేళ్లవుతోంది. ఆ తర్వాత ఎప్పుడో “భీమ్లానాయక్” కు త్రివిక్రమ్ డైరెక్టర్ గా కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా మాత్రమే పని చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనుకున్న కుదరలేదు. మధ్యలో కారణాలు చెప్పకుండా సినిమాను చర్చల దశలోనే ఆపేసినట్టు సమాచారం.


చివరికి మహేష్ తో సినిమా ఫైనల్ అయింది. ఈ సినిమా షూటింగ్ వడివడిగా సాగడం లేదు. మహేష్ తల్లి ఇందిరాదేవి అకాల మృతితో కొద్ది రోజులు సినిమాకి బ్రేక్ లు పడ్డాయి. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావడంతో నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ని త్రివిక్రమ్ వాయిదా వేయాల్సి వచ్చింది. మళ్లీ మహేష్ బాబు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయగా, యాక్షన్ షెడ్యూల్ ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో ఈ మూవీ షూటింగ్‌కి కొన్నాళ్ల పాటు బ్రేక్ పడనుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేస్తున్నప్పుడే హీరోల తండ్రులు చనిపోతున్నారనే సెంటిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.


మహేష్ తో సినిమా ఫైనల్ అయింది. ఈ సినిమా షూటింగ్ వడివడిగా సాగడం లేదు. మహేష్ తల్లి ఇందిరాదేవి అకాల మృతితో కొద్ది రోజులు సినిమాకి బ్రేక్ లు పడ్డాయి. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావడంతో నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ని త్రివిక్రమ్ వాయిదా వేయాల్సి వచ్చింది. మళ్లీ మహేష్ బాబు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయగా, యాక్షన్ షెడ్యూల్ ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో ఈ మూవీ షూటింగ్‌కి కొన్నాళ్ల పాటు బ్రేక్ పడనుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేస్తున్నప్పుడే హీరోల తండ్రులు చనిపోతున్నారనే సెంటిమెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.గతంలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న చనిపొయారు,ఎన్టీఆర్,ఇప్పుడు మహేష్ బాబు..త్రివిక్రమ్ సెంటిమెంట్‌తో చని పోయారని సదరు నెటిజన్ పేర్కొన్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: