రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించగా ... రాధా కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 42.67 మిలియన్ వ్యూస్ ను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి 24 గంటలలో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 23.06 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించగా ... రాధా కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 42.67 మిలియన్ వ్యూస్ ను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి 24 గంటలలో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 23.06 మిలియన్ వ్యూస్ ను సాధించింది.