రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు హైయెస్ట్ కలెక్షన్ లను రాబట్టిన టాప్ 5 మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఉప్పెన : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చి బాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.86 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.86 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

లవ్ స్టోరీ : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.08 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మజిలీ : నాగ చైతన్య హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వనా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు 4.98 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : అక్కినేని అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.54 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ 5 సినిమా లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరో లుగా కొనసాగుతున్న వారి నుంచి వచ్చి రెండవ రోజు అత్యధిక బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్ట్ లో టాప్ 5 లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: