తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల క్రితం హీరోయిన్స్లలో చెప్పుకొదగ్గ హీరోయిన్ భానుప్రియ. ఆమె తన కళ్లతోనే హావ భావాలు చూపే నటి. ఆమె అప్పట్లో అగ్రహీరోలందరితో చెసి నటించి మెప్పించింది. ఆమె ఓన్లీ నటన లోనే కాదు తాను అద్భుతమైన నాట్యంతో  ప్రేక్షకులను మెప్పించి ఎంతో మందిని తన వైపు ఆకర్షంచేలా చేసింది ఆమెకు అప్పట్లో ఎంతో మంది అభిమానులు ఉండేవారు.ఆమె ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడ భాషల్లో చాలా హిట్ మూవీస్ లో చేసింది. అప్పట్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఆమె నేడు ఎన్నో సహాయక పాత్రల్లో చేసారు మరియు చేస్తున్నారు. ఐతే ఈ మధ్య ఆమె నటనకు దూరంగా ఉంటున్నారు.

ఐతే దానికి కారణం లేకపోలేదు ఈ మధ్య  ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ ముఖాముఖీ సంభాషణలో ఆమె మాట్లాడుతూ  'నా భర్త చనిపోయిన తర్వాత నుంచి నాకు కొంచం జ్ఞాపకశక్తి తగ్గిపోయింది మరియు డ్యాన్స్‌కి రిలేటెడ్ గా చేసే హస్తముద్రలు కూడా నేను మర్చి పోయాను. ఇటీవల ఒక తమిళ్ మూవీ సినిమాలో డైలాగ్స్ చెప్తూ చెప్తూ మర్చిపోయాను ఎంత ట్రై చేసిన గుర్తు రావట్లేదు. అపుడు ఆ టైం లో మైండ్ మొత్తం బ్లాంక్ ఐ పోయినట్లుగా అనిపించింది.ఐతే హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల డ్యాన్స్‌ స్కూల్‌ పెడదాం అన్న ఆలోచన కూడా మనుకున్నాను. ఐతే ప్రెసెంట్ డానికి సంబంధించిన మెడిసిన్స్‌ తీసుకుంటున్నాను. దాంట్లి భాగంగా గానే నా కుమార్తె లండన్‌లో చదువుకుంటుంది. తనకి నటనపై ఇంట్రెస్ట్ లేదు.' అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

భానుప్రియ గారు ఆదర్శ్‌ కౌశల్‌ అనే ఫొటోగ్రాఫర్‌ని ఇరవై ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు ఆయన ఇటీవల మూడు సంవత్సరాలు క్రితం గుండెపోటుతో  మరణించారు.ఐతే భానుప్రియా గారు ఈ రకమైన వ్యాధి నుండి తొరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: