ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమ కథల్లో చాలా లు ప్రేక్షకుల మనసును తాకాయి. వాటిలో మనసంతా నువ్వే ముందు వరస లో ఉంటుంది. 2001లో వచ్చిన ఈ అందమైన ప్రేమ కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ముఖ్యంగా యువతను ఎక్కువ ఆకర్షించింది ఈ . ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మానసంతా నువ్వే అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ లో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ కు ఆర్ పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇప్పటికి ఈ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఈ లో హీరోయిన్ గా నటించింది రీమాసేన్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో లు చేసి మెప్పించింది.తెలుగులో రీమాసేన్ చిత్రం, మనసంతా నువ్వే, అదృష్టం, బావ నచ్చాడు, నీతో వస్తా ల్లో నటించి మెప్పించింది. తమిళ్‌లో చాలా ల్లో నటించింది ఈ చిన్నది. అలాగే హిందీ లోనూ మెరిసింది. ఇదిలా ఉంటే రీమాసేన్ ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అని చాలా మంది నెటిజన్స్ వెతుకుతున్నారు. పెళ్లి తర్వాత రీమాసేన్ కు గుడ్ బై చెప్పింది.రీమా సేన్ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను 2012 లో వివాహం చేసుకుంది. ఆమె 2013 ఫిబ్రవరి 22న వారి మొదటి బిడ్డ రుద్రవీర్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి లకు దూరంగా ఉంటుంది. లు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది రీమాసేన్. ఈ అమ్మడు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాజాగా రీమాసేన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: